Sunday, February 27, 2011



గ్రామాల్లో ఆదాయాలు పెరుగుతుండడంవల్లే ధరలు ఎగబాకుతున్నాయి-రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సుబ్బారావు వెల్లడి
http://eenadu.net/story.asp?qry1=14&reccount=26http://www.blogger.com/img/blank.gif
గ్రామాల్లో ఆదాయాలు పెరుగుతుండడంతో ప్రజలు ఇంతకు ముందుకన్నా మెరుగైన ఆహారం తీసుకుంటున్నారు.తృణధాన్యాలు తీసుకునేవారు మాంసకృత్తులు అధికంగా ఉన్న ఆహారం వైపు మరలుతున్నారు.ఇది ఆహార కొరతకు దారి తీస్తోంది.

ప్రియమైన నా దేశ గ్రామ ప్రజలారా! ధరలు తగ్గాలంటే మీరు ఇంతకు ముందు మాదిరే రాగి సంగటి,జొన్నముద్ద,కొర్రన్నము ఊరిమిండితో(పచ్చడి)గానీ కారంపొడితో గానీ తినండి నాయన్లారా!మాంసకృత్తులుండే భోజనం చేయద్దండి.మీ ఆరోగ్యానికి మంచిది,దాంతో పాటు ధరలు కూడా తగ్గుతాయి.మాంసకృత్తులుండే ఆహారం పట్టణ,నగర పెజలకే పరిమితం నాయనా!